BREAKING NEWS
Loading News...

TOP NEWS

LATEST UPDATES

మంజునాథ మిల్లులో అధికారుల దాడి

30 టన్నుల దొడ్డు బియ్యంతో లారీ పట్టివేత శెనార్తి మీడియా, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ఇతర జిల్లా నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని...

TELANGANA

మంజునాథ మిల్లులో అధికారుల దాడి

30 టన్నుల దొడ్డు బియ్యంతో లారీ పట్టివేత శెనార్తి మీడియా, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ఇతర జిల్లా నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని...

డ్యామేజ్ కంట్రోల్‌ ‘ఫార్ములా’

కేటీఆర్‌పై నమోదైన ఆరోపణలపై బీఆర్ఎస్ కొత్త వ్యూహం ఫార్ములా-ఈ కేసులో నష్ట నివారణకు రివర్స్ అటాక్.. సోషల్ మీడియా వేదికగా ఆరోపణలకు కౌంటర్లు రాజకీయ ఉద్దేశాలతోనే కేసు నమోదు చేశారంటూ ఎదురుదాడి ...

CINEMA NEWS

ANDHRA PRADESH

కనుమరుగవుతున్న పిచ్చుకల కిచకిచలు

శెనార్తి మీడియా, శంకరపట్నం: ఒకప్పుడు పల్లె ఉదయానికి పిచ్చుకల కిచకిచలే నిద్రలేపేవి. ఇంటి ముంగిట, పైకప్పులపై, ధాన్యం రాశుల చుట్టూ గుంపులుగా చేరిన పిచ్చుకలు గ్రామీణ జీవనంలో విడదీయరాని భాగంగా కనిపించేవి. కానీ కాలం...

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

CRIME NEWS

DEVOTIONAL

ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి

శెనార్తి మీడియా, శంకరపట్నం: పంద్రాగస్టున ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా...

వృద్ధ దంపతుల ఆవేదన

శెనార్తి మీడియా, శంకరపట్నం: వృద్ధాప్యంలో తమను మానసికంగా వేధించడం సరికాదని శంకరపట్నం మండలం చింతలపల్లికి చెందిన నిమ్మశెట్టి వసంత, బాబురావు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారు పాత్రికేయులతో మాట్లాడుతూ తమ కష్టార్జితంతో...

వంకాయగూడెంలో గొర్రెల చోరీ

శెనార్తి మీడియా, శంకరపట్నం: శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గొర్రెలను చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం లింగమూర్తి గత ఐదేళ్లుగా ఇంటి ముందు గొర్రెలు, మేకలను...

వార్డు మెంబర్ల ఫోరం ఇన్‌చార్జిగా రమేష్ యాదవ్

వార్డు మెంబర్ల ఫోరం ఇన్‌చార్జిగా రమేష్ యాదవ్ శెనార్తి మీడియా, శంకరపట్నం: వార్డు మెంబర్ల ఫోరం మానకొండూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాకారపు రమేష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి,...

పెన్షన్ నిబంధనలపై బీజేపీ రాస్తారోకో

శెనార్తి మీడియా, శంకరపట్నం: కొత్త నిబంధనల పేరుతో నిరుపేదలకు సామాజిక భద్రతా పెన్షన్లు దూరం చేయొద్దని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు శుక్రవారం శంకరపట్నం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించాయి. బీజేపీ...

political news

30 టన్నుల దొడ్డు బియ్యంతో లారీ పట్టివేత శెనార్తి మీడియా, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ఇతర జిల్లా నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని...

world

Health & Fitness

sports

LATEST ARTICLES

Most Popular