BREAKING NEWS
Loading News...

TOP NEWS

LATEST UPDATES

మెడికల్‌ బోర్డుల సంఖ్య పెంచాలి

మెడికల్‌ ఇన్వాలిడేషన్‌లో జాప్యంపై టీబీజీకేఎస్‌ నిరసన అర్హులైన కార్మికుల కేసులు త్వరగా పరిష్కరించాలని డిమాండ్‌ నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ఆందోళన గని మేనేజర్‌కు మెమోరాండం అందజేత శెనార్తి మీడియా, గోదావరిఖని: సింగరేణి కార్మికుల సమస్యల...

TELANGANA

 ఏసీబీ వలలో మొలంగూర్ జీపీఓ

రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన శ్రీనివాస్ శెనార్తి మీడియా, శంకరపట్నం:  భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి క్షేత్రస్థాయి నివేదిక సిద్ధం చేసి పట్టాదార్ పాస్‌బుక్ జారీ చేయడానికి రూ.20 వేల లంచం తీసుకుంటూ శంకర్‌పట్నం...

మంజునాథ మిల్లులో అధికారుల దాడి

30 టన్నుల దొడ్డు బియ్యంతో లారీ పట్టివేత శెనార్తి మీడియా, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ఇతర జిల్లా నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని...

CINEMA NEWS

ANDHRA PRADESH

కనుమరుగవుతున్న పిచ్చుకల కిచకిచలు

శెనార్తి మీడియా, శంకరపట్నం: ఒకప్పుడు పల్లె ఉదయానికి పిచ్చుకల కిచకిచలే నిద్రలేపేవి. ఇంటి ముంగిట, పైకప్పులపై, ధాన్యం రాశుల చుట్టూ గుంపులుగా చేరిన పిచ్చుకలు గ్రామీణ జీవనంలో విడదీయరాని భాగంగా కనిపించేవి. కానీ కాలం...

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

CRIME NEWS

DEVOTIONAL

మెడికల్‌ బోర్డుల సంఖ్య పెంచాలి

మెడికల్‌ ఇన్వాలిడేషన్‌లో జాప్యంపై టీబీజీకేఎస్‌ నిరసన అర్హులైన కార్మికుల కేసులు త్వరగా పరిష్కరించాలని డిమాండ్‌ నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ఆందోళన గని మేనేజర్‌కు మెమోరాండం అందజేత శెనార్తి మీడియా, గోదావరిఖని: సింగరేణి కార్మికుల సమస్యల...

ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడికి ఘన స్వాగతం

శెనార్తి మీడియా, శంకరపట్నం: ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్‌కు కేశవపట్నం గ్రామంలో ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముస్తాబాద్‌లో జరిగే వివాహ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వెళ్తున్న...

మక్త వద్ద రోడ్డు ప్రమాదం

శెనార్తి మీడియా, శంకరపట్నం: పండగ వేళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మక్త గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. కన్నాపూర్‌కు...

ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు

శెనార్తి మీడియా, శంకరపట్నం: కేశవపట్నం గ్రామంలో ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ గెలల కొనుగోలు చేపట్టారు. రైతు గుజ్జు విజయ రాకేష్‌రెడ్డి సాగు చేసిన 6 ఎకరాల ఆయిల్‌పామ్ పంటకు ఇది తొలి కోత. ప్రస్తుత...

ఫ్లైఓవర్‌పై ఆటో బోల్తా

శెనార్తి మీడియా, శంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామం రాజీవ్ రహదారి నూతన బ్రిడ్జి ఫ్లైఓవర్‌పై బుధవారం ఆటో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కరీంనగర్‌కు చెందిన బుక్య సునీత (37)కు తల, భుజానికి...

political news

మెడికల్‌ ఇన్వాలిడేషన్‌లో జాప్యంపై టీబీజీకేఎస్‌ నిరసన అర్హులైన కార్మికుల కేసులు త్వరగా పరిష్కరించాలని డిమాండ్‌ నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ఆందోళన గని మేనేజర్‌కు మెమోరాండం అందజేత శెనార్తి మీడియా, గోదావరిఖని: సింగరేణి కార్మికుల సమస్యల...

world

Health & Fitness

sports

LATEST ARTICLES

Most Popular