శెనార్తి మీడియా, న్యూఢిల్లీ:
నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం బెదిరింపులతో అణచివేస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల ఇళ్లకు వ్యక్తులను పంపించి ఒత్తిడి...
కేటీఆర్పై నమోదైన ఆరోపణలపై బీఆర్ఎస్ కొత్త వ్యూహం
ఫార్ములా-ఈ కేసులో నష్ట నివారణకు రివర్స్ అటాక్..
సోషల్ మీడియా వేదికగా ఆరోపణలకు కౌంటర్లు
రాజకీయ ఉద్దేశాలతోనే కేసు నమోదు చేశారంటూ ఎదురుదాడి
...
శెనార్తి మీడియా, హైదరాబాద్:
పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు...
శెనార్తి మీడియా, వెబ్ డెస్క్:
భారతీయ సంప్రదాయంలో చీర స్త్రీత్వం, సంస్కృతి, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. యోగశాస్త్రం, ఆయుర్వేదం, పురాణాల ప్రకారం నాభి జీవశక్తి కేంద్రంగా పేర్కొనబడింది. అందుకే నాభి ప్రాంతంపై బిగుతుగా వస్త్రం...
కొత్తగట్టు కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి
శెనార్తి మీడియా, శంకరపట్నం:
శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కోరెం శ్రీధర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్...
శెనార్తి మీడియా, శంకరపట్నం:
మొలంగూర్ గ్రామంలోని అల్లయ్య కుంటలో ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందిన బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీల కుమారుడు రిత్విక్ (8) కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ...
శెనార్తి మీడియా, శంకరపట్నం:
శంకరపట్నం మండల పరిధిలోని 27 గ్రామ పంచాయతీల్లో వికలాంగుల, వితంతువులు, ఒంటరి మహిళల చేయూత పెన్షన్ కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన వారు ఆగస్టు 5, 2026...
శెనార్తి మీడియా, శంకరపట్నం:
శంకరపట్నం మండలం అరకండ్ల గ్రామ శివారులో వ్యవసాయ మోటార్ చోరీకి గురైంది. కన్నాపూర్ గ్రామానికి చెందిన రైతు వంగల రవీందర్ రెడ్డికి అరకండ్ల శివారులో వ్యవసాయ భూమి ఉంది.
ఆదివారం రాత్రి...
శెనార్తి మీడియా, శంకరపట్నం:
శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామపంచాయతీ కార్యదర్శిపై గ్రామానికి చెందిన అన్నారపు తిరుపతి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
గ్రామసభ తీర్మానం లేకుండానే జనరల్ ఫండ్, 15వ ఆర్థిక సంఘం నిధులను...
శెనార్తి మీడియా, న్యూఢిల్లీ:
నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం బెదిరింపులతో అణచివేస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల ఇళ్లకు వ్యక్తులను పంపించి ఒత్తిడి...