BREAKING NEWS
Loading News...

TOP NEWS

LATEST UPDATES

22ఏ పేరుతో ప్రజల ఆస్తులపై కుట్ర..!

తప్పు చేసింది కాంగ్రెస్‌ సర్కారే.. బాధితులనే కార్యాలయాల చుట్టూ తిప్పుతారా..? మంచిర్యాలలో 10 వేల ఇళ్లు.. 6,222 సింగరేణి కార్మికుల సేల్‌డీడ్లు కూడా బ్లాక్‌ 5,525 ఎకరాలపై లెక్క చెప్పాలి.. వైట్‌పేపర్‌...

TELANGANA

22ఏ పేరుతో ప్రజల ఆస్తులపై కుట్ర..!

తప్పు చేసింది కాంగ్రెస్‌ సర్కారే.. బాధితులనే కార్యాలయాల చుట్టూ తిప్పుతారా..? మంచిర్యాలలో 10 వేల ఇళ్లు.. 6,222 సింగరేణి కార్మికుల సేల్‌డీడ్లు కూడా బ్లాక్‌ 5,525 ఎకరాలపై లెక్క చెప్పాలి.. వైట్‌పేపర్‌...

 ఏసీబీ వలలో మొలంగూర్ జీపీఓ

రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన శ్రీనివాస్ శెనార్తి మీడియా, శంకరపట్నం:  భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి క్షేత్రస్థాయి నివేదిక సిద్ధం చేసి పట్టాదార్ పాస్‌బుక్ జారీ చేయడానికి రూ.20 వేల లంచం తీసుకుంటూ శంకర్‌పట్నం...

CINEMA NEWS

ANDHRA PRADESH

కనుమరుగవుతున్న పిచ్చుకల కిచకిచలు

శెనార్తి మీడియా, శంకరపట్నం: ఒకప్పుడు పల్లె ఉదయానికి పిచ్చుకల కిచకిచలే నిద్రలేపేవి. ఇంటి ముంగిట, పైకప్పులపై, ధాన్యం రాశుల చుట్టూ గుంపులుగా చేరిన పిచ్చుకలు గ్రామీణ జీవనంలో విడదీయరాని భాగంగా కనిపించేవి. కానీ కాలం...

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

CRIME NEWS

DEVOTIONAL

సోషల్ స్టడీస్‌ స్టడీ మెటీరియల్‌ అందజేత

శెనార్తి మీడియా, శంకరపట్నం: విద్యార్థుల అభ్యసనకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ సూచించారు. రాష్ట్ర సోషల్‌ స్టడీస్‌ టీచర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను పాఠశాల...

జనసేన అధినేత జన్మదిన వేడుకలు

శెనార్తి మీడియా, శంకరపట్నం: జనసేన పార్టీ అధినేత జన్మదిన వేడుకలను శంకరపట్నం మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న...

మెడికల్‌ బోర్డుల సంఖ్య పెంచాలి

మెడికల్‌ ఇన్వాలిడేషన్‌లో జాప్యంపై టీబీజీకేఎస్‌ నిరసన అర్హులైన కార్మికుల కేసులు త్వరగా పరిష్కరించాలని డిమాండ్‌ నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ఆందోళన గని మేనేజర్‌కు మెమోరాండం అందజేత శెనార్తి మీడియా, గోదావరిఖని: సింగరేణి కార్మికుల సమస్యల...

ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడికి ఘన స్వాగతం

శెనార్తి మీడియా, శంకరపట్నం: ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్‌కు కేశవపట్నం గ్రామంలో ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముస్తాబాద్‌లో జరిగే వివాహ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వెళ్తున్న...

మక్త వద్ద రోడ్డు ప్రమాదం

శెనార్తి మీడియా, శంకరపట్నం: పండగ వేళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మక్త గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. కన్నాపూర్‌కు...

political news

తప్పు చేసింది కాంగ్రెస్‌ సర్కారే.. బాధితులనే కార్యాలయాల చుట్టూ తిప్పుతారా..? మంచిర్యాలలో 10 వేల ఇళ్లు.. 6,222 సింగరేణి కార్మికుల సేల్‌డీడ్లు కూడా బ్లాక్‌ 5,525 ఎకరాలపై లెక్క చెప్పాలి.. వైట్‌పేపర్‌...

world

Health & Fitness

sports

LATEST ARTICLES

Most Popular