BREAKING NEWS
Loading News...

TOP NEWS

LATEST UPDATES

పదేళ్లలో యూపీఐ చెల్లింపుల విప్లవం

ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్‌ చెల్లింపు వ్యవస్థగా గుర్తింపు వార్షిక లావాదేవీలు 1.78 కోట్ల నుంచి 24,162 కోట్లకు పెరుగుదల డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ వాటా 84 శాతానికి చేరిక 11 దేశాల్లో...

TELANGANA

 ఏసీబీ వలలో మొలంగూర్ జీపీఓ

రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన శ్రీనివాస్ శెనార్తి మీడియా, శంకరపట్నం:  భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి క్షేత్రస్థాయి నివేదిక సిద్ధం చేసి పట్టాదార్ పాస్‌బుక్ జారీ చేయడానికి రూ.20 వేల లంచం తీసుకుంటూ శంకర్‌పట్నం...

మంజునాథ మిల్లులో అధికారుల దాడి

30 టన్నుల దొడ్డు బియ్యంతో లారీ పట్టివేత శెనార్తి మీడియా, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ఇతర జిల్లా నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని...

CINEMA NEWS

ANDHRA PRADESH

కనుమరుగవుతున్న పిచ్చుకల కిచకిచలు

శెనార్తి మీడియా, శంకరపట్నం: ఒకప్పుడు పల్లె ఉదయానికి పిచ్చుకల కిచకిచలే నిద్రలేపేవి. ఇంటి ముంగిట, పైకప్పులపై, ధాన్యం రాశుల చుట్టూ గుంపులుగా చేరిన పిచ్చుకలు గ్రామీణ జీవనంలో విడదీయరాని భాగంగా కనిపించేవి. కానీ కాలం...

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

CRIME NEWS

DEVOTIONAL

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

శెనార్తి మీడియా, శంకరపట్నం: ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నాయకులు కోరారు. సోమవారం...

వన మహోత్సవానికి చికెన్ సెంటర్ అడ్డంకి

శెనార్తి మీడియా, శంకరపట్నం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి కాచాపూర్ గ్రామంలో చికెన్ సెంటర్ అడ్డంకిగా మారింది. మంగళవారం గ్రామంలో మొక్కలు నాటేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు సోమవారం ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమంలో...

పోతన కాలనీలో కోతులు, వీధి కుక్కల బెడద

శెనార్తి మీడియా, గోదావరిఖని: పోతన కాలనీలో కోతులు, వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. కోతుల బెడదపై...

కొత్త ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అందుబాటులోకి

శెనార్తి మీడియా, శంకరపట్నం: రైతులకు ఎరువుల బుకింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ (FFS–ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్) అందుబాటులోకి వచ్చిందని ఏవో వెంకటేష్ తెలిపారు. ఇకపై యూరియాతో పాటు అన్ని...

సన్న వడ్ల బోనస్‌కు నమోదు తప్పనిసరి

శెనార్తి మీడియా, శంకరపట్నం: తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన 7 రకాల సన్న వరి సాగు చేస్తున్న రైతులు రూ.500 బోనస్ పొందేందుకు తప్పనిసరిగా తమ సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ...

political news

ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్‌ చెల్లింపు వ్యవస్థగా గుర్తింపు వార్షిక లావాదేవీలు 1.78 కోట్ల నుంచి 24,162 కోట్లకు పెరుగుదల డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ వాటా 84 శాతానికి చేరిక 11 దేశాల్లో...

world

Health & Fitness

sports

LATEST ARTICLES

Most Popular