BREAKING NEWS
Loading News...

TOP NEWS

LATEST UPDATES

నేటి నుంచి మండల స్థాయిలో ప్రజావాణి

శెనార్తి మీడియా, శంకరపట్నం: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శంకరపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని ఎంపీడీవో అనిత తెలిపారు. మండల ప్రజలు...

TELANGANA

మంజునాథ మిల్లులో అధికారుల దాడి

30 టన్నుల దొడ్డు బియ్యంతో లారీ పట్టివేత శెనార్తి మీడియా, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ఇతర జిల్లా నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని...

డ్యామేజ్ కంట్రోల్‌ ‘ఫార్ములా’

కేటీఆర్‌పై నమోదైన ఆరోపణలపై బీఆర్ఎస్ కొత్త వ్యూహం ఫార్ములా-ఈ కేసులో నష్ట నివారణకు రివర్స్ అటాక్.. సోషల్ మీడియా వేదికగా ఆరోపణలకు కౌంటర్లు రాజకీయ ఉద్దేశాలతోనే కేసు నమోదు చేశారంటూ ఎదురుదాడి ...

CINEMA NEWS

ANDHRA PRADESH

కనుమరుగవుతున్న పిచ్చుకల కిచకిచలు

శెనార్తి మీడియా, శంకరపట్నం: ఒకప్పుడు పల్లె ఉదయానికి పిచ్చుకల కిచకిచలే నిద్రలేపేవి. ఇంటి ముంగిట, పైకప్పులపై, ధాన్యం రాశుల చుట్టూ గుంపులుగా చేరిన పిచ్చుకలు గ్రామీణ జీవనంలో విడదీయరాని భాగంగా కనిపించేవి. కానీ కాలం...

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

CRIME NEWS

DEVOTIONAL

నేటి నుంచి మండల స్థాయిలో ప్రజావాణి

శెనార్తి మీడియా, శంకరపట్నం: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శంకరపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని ఎంపీడీవో అనిత తెలిపారు. మండల ప్రజలు...

రేషన్‌ కార్డులపై ప్రధాని ఫొటో పెట్టాలి

శెనార్తి మీడియా, శంకరపట్నం: స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని పక్కనపెట్టి, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బియ్యం...

తాడికల్‌లో రోడ్డు ప్రమాదం

శెనార్తి మీడియా, శంకరపట్నం: తాడికల్ రాజీవ్ రహదారి నూతన బ్రిడ్జి వద్ద టీవీఎస్ ఎక్సెల్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో తాడికల్ గ్రామానికి చెందిన జక్కని వెంకటస్వామి (55) తీవ్రంగా గాయపడ్డారు. పెద్దమ్మ గుడి...

ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి

శెనార్తి మీడియా, శంకరపట్నం: పంద్రాగస్టున ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా...

వృద్ధ దంపతుల ఆవేదన

శెనార్తి మీడియా, శంకరపట్నం: వృద్ధాప్యంలో తమను మానసికంగా వేధించడం సరికాదని శంకరపట్నం మండలం చింతలపల్లికి చెందిన నిమ్మశెట్టి వసంత, బాబురావు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారు పాత్రికేయులతో మాట్లాడుతూ తమ కష్టార్జితంతో...

political news

శెనార్తి మీడియా, శంకరపట్నం: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శంకరపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని ఎంపీడీవో అనిత తెలిపారు. మండల ప్రజలు...

world

Health & Fitness

sports

LATEST ARTICLES

Most Popular