రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన శ్రీనివాస్
శెనార్తి మీడియా, శంకరపట్నం:
భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించి క్షేత్రస్థాయి నివేదిక సిద్ధం చేసి పట్టాదార్ పాస్బుక్ జారీ చేయడానికి రూ.20 వేల లంచం తీసుకుంటూ శంకర్పట్నం...
రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన శ్రీనివాస్
శెనార్తి మీడియా, శంకరపట్నం:
భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించి క్షేత్రస్థాయి నివేదిక సిద్ధం చేసి పట్టాదార్ పాస్బుక్ జారీ చేయడానికి రూ.20 వేల లంచం తీసుకుంటూ శంకర్పట్నం...
30 టన్నుల దొడ్డు బియ్యంతో లారీ పట్టివేత
శెనార్తి మీడియా, మంచిర్యాల:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ఇతర జిల్లా నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని...
శెనార్తి మీడియా, శంకరపట్నం:
ఒకప్పుడు పల్లె ఉదయానికి పిచ్చుకల కిచకిచలే నిద్రలేపేవి. ఇంటి ముంగిట, పైకప్పులపై, ధాన్యం రాశుల చుట్టూ గుంపులుగా చేరిన పిచ్చుకలు గ్రామీణ జీవనంలో విడదీయరాని భాగంగా కనిపించేవి. కానీ కాలం...
శెనార్తి మీడియా, శంకరపట్నం:
తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన 7 రకాల సన్న వరి సాగు చేస్తున్న రైతులు రూ.500 బోనస్ పొందేందుకు తప్పనిసరిగా తమ సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ...
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే కవ్వంపల్లిపై తీవ్ర ఆరోపణలు
శెనార్తి మీడియా, శంకరపట్నం:
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు లేదా నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే తెలంగాణ ఆడబిడ్డలు,...
ఎమ్మెల్యే కవ్వంపల్లి, పీఏపై మాజీ ఎమ్మెల్యే రసమయి ఆరోపణలు
శెనార్తి మీడియా, శంకరపట్నం:
రైతుల పేరిట చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తూ స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన పీఏ మురళీధర్ వందల కోట్ల అవినీతికి...
శెనార్తి మీడియా, శంకరపట్నం:
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శంకరపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని ఎంపీడీవో అనిత తెలిపారు.
మండల ప్రజలు...
శెనార్తి మీడియా, శంకరపట్నం:
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని పక్కనపెట్టి, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బియ్యం...
రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన శ్రీనివాస్
శెనార్తి మీడియా, శంకరపట్నం:
భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించి క్షేత్రస్థాయి నివేదిక సిద్ధం చేసి పట్టాదార్ పాస్బుక్ జారీ చేయడానికి రూ.20 వేల లంచం తీసుకుంటూ శంకర్పట్నం...