BREAKING NEWS
Loading News...

TOP NEWS

LATEST UPDATES

కొత్త ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అందుబాటులోకి

శెనార్తి మీడియా, శంకరపట్నం: రైతులకు ఎరువుల బుకింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ (FFS–ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్) అందుబాటులోకి వచ్చిందని ఏవో వెంకటేష్ తెలిపారు. ఇకపై యూరియాతో పాటు అన్ని...

TELANGANA

 ఏసీబీ వలలో మొలంగూర్ జీపీఓ

రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన శ్రీనివాస్ శెనార్తి మీడియా, శంకరపట్నం:  భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి క్షేత్రస్థాయి నివేదిక సిద్ధం చేసి పట్టాదార్ పాస్‌బుక్ జారీ చేయడానికి రూ.20 వేల లంచం తీసుకుంటూ శంకర్‌పట్నం...

మంజునాథ మిల్లులో అధికారుల దాడి

30 టన్నుల దొడ్డు బియ్యంతో లారీ పట్టివేత శెనార్తి మీడియా, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ఇతర జిల్లా నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని...

CINEMA NEWS

ANDHRA PRADESH

కనుమరుగవుతున్న పిచ్చుకల కిచకిచలు

శెనార్తి మీడియా, శంకరపట్నం: ఒకప్పుడు పల్లె ఉదయానికి పిచ్చుకల కిచకిచలే నిద్రలేపేవి. ఇంటి ముంగిట, పైకప్పులపై, ధాన్యం రాశుల చుట్టూ గుంపులుగా చేరిన పిచ్చుకలు గ్రామీణ జీవనంలో విడదీయరాని భాగంగా కనిపించేవి. కానీ కాలం...

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

CRIME NEWS

DEVOTIONAL

కొత్త ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అందుబాటులోకి

శెనార్తి మీడియా, శంకరపట్నం: రైతులకు ఎరువుల బుకింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ (FFS–ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్) అందుబాటులోకి వచ్చిందని ఏవో వెంకటేష్ తెలిపారు. ఇకపై యూరియాతో పాటు అన్ని...

సన్న వడ్ల బోనస్‌కు నమోదు తప్పనిసరి

శెనార్తి మీడియా, శంకరపట్నం: తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన 7 రకాల సన్న వరి సాగు చేస్తున్న రైతులు రూ.500 బోనస్ పొందేందుకు తప్పనిసరిగా తమ సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ...

కల్యాణలక్ష్మి రద్దు చేస్తే బుద్ధి చెబుతారు

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే కవ్వంపల్లిపై తీవ్ర ఆరోపణలు శెనార్తి మీడియా, శంకరపట్నం: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు లేదా నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే తెలంగాణ ఆడబిడ్డలు,...

రైతుల పేరిట అక్రమంగా మట్టి తరలింపు

ఎమ్మెల్యే కవ్వంపల్లి, పీఏపై మాజీ ఎమ్మెల్యే రసమయి ఆరోపణలు శెనార్తి మీడియా, శంకరపట్నం: రైతుల పేరిట చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తూ స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన పీఏ మురళీధర్ వందల కోట్ల అవినీతికి...

నేటి నుంచి మండల స్థాయిలో ప్రజావాణి

శెనార్తి మీడియా, శంకరపట్నం: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శంకరపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని ఎంపీడీవో అనిత తెలిపారు. మండల ప్రజలు...

political news

శెనార్తి మీడియా, శంకరపట్నం: రైతులకు ఎరువుల బుకింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ (FFS–ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్) అందుబాటులోకి వచ్చిందని ఏవో వెంకటేష్ తెలిపారు. ఇకపై యూరియాతో పాటు అన్ని...

world

Health & Fitness

sports

LATEST ARTICLES

Most Popular