BREAKING NEWS
Loading News...

TOP NEWS

LATEST UPDATES

ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి

శెనార్తి మీడియా, శంకరపట్నం: పంద్రాగస్టున ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా...

TELANGANA

డ్యామేజ్ కంట్రోల్‌ ‘ఫార్ములా’

కేటీఆర్‌పై నమోదైన ఆరోపణలపై బీఆర్ఎస్ కొత్త వ్యూహం ఫార్ములా-ఈ కేసులో నష్ట నివారణకు రివర్స్ అటాక్.. సోషల్ మీడియా వేదికగా ఆరోపణలకు కౌంటర్లు రాజకీయ ఉద్దేశాలతోనే కేసు నమోదు చేశారంటూ ఎదురుదాడి ...

పెళ్లి పేరుతో వేధింపులు.. మాజీ ఎమ్మెల్యేపై కేసు

శెనార్తి మీడియా, హైదరాబాద్: పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు...

CINEMA NEWS

ANDHRA PRADESH

బొడ్డు కింద చీరకట్టు ఆధ్యాత్మికమా?

శెనార్తి మీడియా, వెబ్ డెస్క్:  భారతీయ సంప్రదాయంలో చీర స్త్రీత్వం, సంస్కృతి, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. యోగశాస్త్రం, ఆయుర్వేదం, పురాణాల ప్రకారం నాభి జీవశక్తి కేంద్రంగా పేర్కొనబడింది. అందుకే నాభి ప్రాంతంపై బిగుతుగా వస్త్రం...

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

CRIME NEWS

DEVOTIONAL

ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి

శెనార్తి మీడియా, శంకరపట్నం: పంద్రాగస్టున ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా...

వృద్ధ దంపతుల ఆవేదన

శెనార్తి మీడియా, శంకరపట్నం: వృద్ధాప్యంలో తమను మానసికంగా వేధించడం సరికాదని శంకరపట్నం మండలం చింతలపల్లికి చెందిన నిమ్మశెట్టి వసంత, బాబురావు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారు పాత్రికేయులతో మాట్లాడుతూ తమ కష్టార్జితంతో...

వంకాయగూడెంలో గొర్రెల చోరీ

శెనార్తి మీడియా, శంకరపట్నం: శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గొర్రెలను చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం లింగమూర్తి గత ఐదేళ్లుగా ఇంటి ముందు గొర్రెలు, మేకలను...

వార్డు మెంబర్ల ఫోరం ఇన్‌చార్జిగా రమేష్ యాదవ్

వార్డు మెంబర్ల ఫోరం ఇన్‌చార్జిగా రమేష్ యాదవ్ శెనార్తి మీడియా, శంకరపట్నం: వార్డు మెంబర్ల ఫోరం మానకొండూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాకారపు రమేష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి,...

పెన్షన్ నిబంధనలపై బీజేపీ రాస్తారోకో

శెనార్తి మీడియా, శంకరపట్నం: కొత్త నిబంధనల పేరుతో నిరుపేదలకు సామాజిక భద్రతా పెన్షన్లు దూరం చేయొద్దని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు శుక్రవారం శంకరపట్నం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించాయి. బీజేపీ...

political news

శెనార్తి మీడియా, శంకరపట్నం: పంద్రాగస్టున ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా...

world

Health & Fitness

sports

LATEST ARTICLES

Most Popular